Category Archives: ARTICLES
కేసీఆర్ ప్రసంగం సప్పగలేదు.. గొప్పగా ఉంది !!
(పోరుతెలంగాణ శ్రీనివాస్) కొంగరకలాన్.. అభివృద్ధి కమాన్గా మారింది. ఇసుకేస్తే రాలని జనంతో గులాబీవర్ణంలో మెరిసింది. ఏ చానల్ వాళ్లు మైకుపెట్టినా లుంగికట్టుకున్న వాళ్ల నుంచి ప్యాంట్లు వేసుకున్నవారి వరకు ఎవరిని అడిగినా తెలంగాణ రాష్ట్ర పథకాలను.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని.. తాము పొందిన లబ్దిని గుక్కతిప్పుకోకుండా చెప్పారు. మంత్రుల కన్నా గొప్పగా సామన్య ప్రజలే … Continue reading →
సర్కార్ దవాఖానాలకు ఏం రోగం పుట్టింది?
ప్రభుత్వాస్పత్రి వైద్యులు, సిబ్బంది సీఎం కలలను కల్లలు చేస్తున్నారు. కేసీఆర్ ఆశయాలకు గండి కొడుతున్నారు. ప్రజలకు ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందించాలని సీఎం కేసీఆర్ పరితపిస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు మాత్రం ప్రభుత్వాస్పత్రిలోని వార్డులను మార్చురీ గదులుగా మార్చుతున్నారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు.. రోగుల పాలిట యమకింకరులుగా మారుతున్నారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు, సిబ్బంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.. … Continue reading →
బడ్జెట్ బాతాకాని.. చోటా కహాని
బడ్జెట్ బాతాకానీ ముగిసింది. బడ్జెట్ హైలెట్స్ ను ఒకసారి చూద్దాం.. దర్బార్ కా బాద్ షా.. సీఎం కేసీఆర్ సభ సజావుగా సాగడంలో సీఎం కేసీఆర్ అన్నీ తానై వ్యవహరించిన్రు. మంత్రులను సమన్వయపరుస్తూ.. తానే స్వయంగా వ్యూహాలు రచించి.. ప్రత్యర్థులను చీల్చిచెండాడి హీరోగా నిలిచిన్రు. విపక్షాల అనుమానాలన్నింటికీ సమాధానం ఇచ్చి తనకెవరూ సాటిలేరనిపించుకున్నరు. టీడీపీ వాళ్లకైతే … Continue reading →
బీసీలు ఏం పాపం చేశారు- బీజేపీ, సీపీఐ
బీసీలు ఏం పాపం చేశారు. 90కి పైగా ఉప కులాలున్న బీసీలకు కేవలం 2 వేల కోట్లు మాత్రమే కేటాయిస్తరా? బీసీ కార్పొరేషన్ కు 20 వేల కోట్లు అవసరమని నివేదికలుంటే కేవలం 2 వేల కోట్లు కేటాయించడమేంటని బీజేపీ ఎల్పీ నేత డా.లక్ష్మణ్ ప్రశ్నించిన్రు. బీసీలకు బడ్జెట్ లో రూ.2 వేల … Continue reading →
దత్తన్నను వరించిన కేంద్రమంత్రి పదవి
హైదరాబాద్ నగర రాజకీయాల్లో తనదైన మార్కుతో కార్యకర్తలతో సత్సంబంధాలున్న బండారు దత్తాత్రేయ మరోసారి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయ్ ప్రభుత్వంలో 1999 నుంచి 2004 సంవత్సరాల మధ్య పట్ణణాభివృద్ధి, రైల్వేశాఖా మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్నారు. దత్తాత్రేయ పాతబస్తీలోని గౌలిగూడలో ఓ నిరుపేద … Continue reading →
ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు బాకా కొడుతున్న ఎంఐఎం
ఎంఐఎం నేతలు ఏ రోటికాడి పాట ఆ రోటికాడనే పాడుతున్నరు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ కు.. ఇప్పుడు కేసీఆర్ కు బాకా కొడుతున్నరు.
తెలంగాణ బడ్జెట్ హైలైట్స్
తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ ప్రధాన అంశాలు : * తెలంగాణ జర్నలిస్టుల భవన్కు కి రూ.10 కోట్లు కేటాయింపు * ఆటోలపై రవాణా పన్ను రద్దు * బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి మూడున్నర లక్షల కేటాయింపు * దీపం పథకానికి రూ.100 కోట్లు *దళితుల భూపంపిణీకి రూ.1000 కోట్లు * … Continue reading →
గోకుల్.. మరో గురుకుల్
మొన్న లీజు భూములు.. నిన్న గురుకుల్ ట్రస్టు భూములు.. నేడు పైగా భూములు. సీమాంధ్ర భూబకాసురులు కబ్జా పెట్టిన తెలంగాణ భూములు ఒక్కొక్కటిగా చెరవీడుతున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున వలసవాదులు నిర్మించుకున్న ఆధిపత్య ప్రతీకలు కూలుతున్నాయి. గత సీమాంధ్ర ప్రభుత్వాల అండదండలతో రూ.లక్షల కోట్ల విలువచేసే భూములు దర్జాగా కబ్జా పెట్టుకున్న అక్రమార్కుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు … Continue reading →
శాసనసభ శోభ
బొడిగె శోభ.. ఇవ్వాళ చొప్పదండి ఎమ్మెల్యే నిన్న.. మాదిగ దండోరా నాయకురాలు మొన్న.. అజ్ఞాతదళ సభ్యురాలు.. సామ్యవాదం.. కుల ఉద్యమం.. చట్టసభలో సభ్యత్వం.. మారింది పోరాట స్వరూపమేగానీ ఆమె పనితీరుకాదు! ధనం.. కులం.. రాజకీయాల్ని ఏలుతున్న వర్తమానంలో.. చైతన్యం.. తిరుగుబాటే ఆమెకు పెట్టుబడి అయింది! ఆమె ఏది చేసినా హల్చలే అయితది.. బీడీ కార్మికురాల్ని అత్యాచారం … Continue reading →
11 తీర్మానాలు ఏకగ్రీవ ఆమోదం
పోలవరం ప్రాజెక్టు పరిధిలోకి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను బదలాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన ఆర్డినెన్స్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. శనివారం సమావేశమైన శాసనసభ ఈ అంశంపై విస్తతంగా చర్చించింది. తెలంగాణ రాష్ర్టానికి చెందిన భూభాగాలను ఆర్డినెన్సు ద్వారా ఆంధ్రప్రదేశ్లో కలిపివేయడాన్ని సభ తీవ్రంగా … Continue reading →
600 గ్రామాలు మునకే..
పోలవరం ప్రాజెక్ట్ ముంపు పరిధిని అధికారులు దాచిపెడుతున్నారా? ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందులు వస్తాయని వరద ప్రమాదాన్ని తగ్గించి చూపుతున్నారా? అవుననే అంటున్నారు జలవనరుల నిపుణులు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ముంపు గ్రామాల సంఖ్య భారీగా పెరుగుతుందని వారంటున్నారు. పోలవరం వరద పోటెత్తితే దాదాపు ఆరువందల గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదముందని గత చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. … Continue reading →
ఘంటా చక్రపాణి రాసిన తెలంగాణ జైత్రయాత్ర పుస్తకావిష్కరణ
ప్రముఖ కాలమిస్ట్, విశ్లేషకులు ప్రొ.ఘంటా చక్రాపాణి రచించిన తెలంగాణ జైత్రయాత్ర పుస్తకావిష్కరణ ఆదివారం జరిగింది. ప్రొ.సీహెచ్ హన్మంతరావు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రొ.కోదండరాం, ప్రొ.రమా మెల్కొటే, ప్రొ.వి.ఎస్ ప్రసాద్, అల్లం నారాయణ, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం! -పుస్తకం ముందుమాట పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే … Continue reading →
బీసీలకు ప్రాధాన్యమివ్వాలె -సంగిశెట్టి శ్రీనివాస్
అరవై యేండ్ల వలసాధిపత్యానికి చరమగీతం పాడుతూ తెలంగాణ ప్రజలు స్వయం పాలనకు, ఆత్మగౌరవం, అభివద్ధి, పునర్నిర్మాణ నినాదానికి పట్టం కట్టారు. మొదటిసారిగా సంపూర్ణమైన రాజకీయాధికారం తెలంగాణకు దక్కింది. ప్రభుత్వం స్థానిక ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా తెలంగాణ కోసం కొట్లాడిన వారిని స్మరించుకుంటూ భవిష్యత్ తెలంగాణకు బంగారు బాటలు ఎట్లా వేసుకోవాలో ఆలోచించాలి. దశాబ్దాలుగా … Continue reading →
ఒక్క శేఖర్… రెండు క్యాన్సర్లు-అల్లం నారాయణ
క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుతిమెత్తగా ఉన్నది. కరస్పర్శ శీతలంగా ఉన్నది. కార్టూ న్లు వేసిన కరవాలం లాంటి చెయ్యి శేఖర్ది. కడుపు క్యాన్సర్ … Continue reading →
సచివాలయ శాఖలు కట్!
రాష్ట్ర విభజన ప్రక్రియ వేగం పుంజుకుంది. శాఖల వారీగా విభజన, పంపకాల కోసం అధికారులతో ఏర్పాటైన 14 కమిటీలు తమకు అప్పగించిన పనిని దాదాపు పూర్తిచేశాయి. ప్రధాన శాఖలకు చెందిన సమగ్ర నివేదికలను అపెక్స్ కమిటీ అయిన ప్రణాళిక సంఘం కార్యదర్శి ఎస్పీ టక్కర్ నేతృత్వంలోని కమిటీకి అందజేశాయి. దీంతో విభజన ప్రక్రియపై క్రమంగా స్పష్టత … Continue reading →
సంఘాలు ఎక్కడ పడుకున్నయి
విద్యార్థులకు టికెట్ ఇవ్వకుంటే భవన్ లను ఆక్రమించుకుంటం. ఉద్యమంలో ముందున్న ఉద్యోగులను, అడ్వకేట్లను పార్టీలు మరవొద్దు. బీసీలకు టికెట్ ఇవ్వకపోతే ఆ పార్టీని ఓడిస్తం.. బడుగులకు టికెట్ నిరాకరిస్తే ఊరుకోం. బీసీ అభ్యర్థులను నిలబెట్టిన పార్టీకే మా మద్దతు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు సీట్లివ్వకుంటే ఆ పార్టీలను భూస్థాపితం చేస్తమని ఎన్నికలకు ముందు విద్యార్థి … Continue reading →
సుడిగాడు.. 8 రోజుల్లో 79 సభలు
ప్రచారంలో కేసీఆర్ దూసుకుపోతున్నరు. వరుస సభలతో ప్రత్యర్థులకు దడపుట్టిస్తున్నడు. టీకాంగ్రెస్, టీడీపీ, బీజేపీకి కంటికి మీద కునుకులేకుండా చేస్తున్నడు. సుడిగాలి పర్యటనలు చేస్తూ తెలంగాణను చుట్టేస్తున్నరు.. ఆదివారం ఒక్కరోజే ఆదిలాబాద్ జిల్లాలో 10 సభలు నిర్వహించిన్రు. భైంసా, నిర్మల్, ఇచ్చోడ, ఆదిలాబాద్, ఉట్నూరు, కాగజ్నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండంలో స్పీడ్ క్యాంపెయిన్ నిర్వహించిన్రు. 27వ … Continue reading →
కాంగ్రెస్ మంత్రులకు చెక్ పెట్టిన కేసీఆర్
కాంగ్రెస్ పార్టీ రథసారధులుగా ఎన్నికల యుద్ధ్దాన్ని ముందుకు నడిపించాల్సిన బడానాయకులు గట్టి పోటీనెదుర్కొంటున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా పన్నిన చక్రబంధం వారిని కదలనీయడం లేదు. తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్లోని అగ్రనాయకత్వంపై ఆయన గురిపెట్టారు. అస్త్రశస్ర్తాలను ప్రయోగిస్తున్నారు. దీటైన అభ్యర్థులను రంగంలో దించడమే కాకుండా శత్రు సైన్యంలో బలమైన నాయకులను ముప్పుతిప్పలు పెట్టే ప్రయత్నం … Continue reading →
తెలుగు వర్సిటీలో సీమాంధ్ర ఆచార్యుల తిష్ఠ
-టాప్ క్యాడర్ నిండా ఆ ప్రాంతంవారే – 21 మంది ప్రొఫెసర్లలో 18 మంది సీమాంధ్రులు – తెలంగాణ ప్రాంతం వారు ముగ్గురే – సూపరింటెండెంట్ పోస్టుల్లోనూ అదే తంతు – స్థానిక పోస్టులనూ కొల్లగొట్టారు – స్థానికత ఆధారంగా సీమాంధ్ర ఉద్యోగులను పంపించాలి -తెలంగాణ ఉద్యోగుల డిమాండ్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని కీలక … Continue reading →
పొన్నం.. ద పీపుల్స్ లీడర్
Cover Page Page 1 Page 2 Page 3 Page 4 Page 5 Page 6 Page 7 Page 8 Page 9 Page 10 Page 11 Page 12 Page 13 Page 14 Page 15 Page 16 Page 17 Page 18 … Continue reading →