సీఎం కిరణ్కుమార్రెడ్డి, విప్ జగ్గారెడ్డిపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఫిర్యాదు చేసింది. కేసీఆర్, తెలంగాణవాదులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన సీఎం, జగ్గారెడ్డిపై 306, 153ఏ, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని న్యాయవాదులు ఫిర్యాదు చేశారు.
సీఎం,జగ్గారెడ్డిపై సైఫాబాద్ పీఎస్లో ఫిర్యాదు
Posted on January 30, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.