హైదరాబాద్: మంత్రి శ్రీధర్బాబు రాజీనామాపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఇదే రాజీనామాను ఆనాడు విద్యార్థుల శవాలపై ప్రమాణాలు చేసినపుడే ఎందుకు చేయలేదని ఆమె నిలదీశారు. శ్రీధర్బాబుది పబ్లిసిటీ స్టంట్ అని దుయ్యబట్టారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందునే ఆయన రాజీనామా స్టంట్ వేశారని విమర్శించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు తమ పౌరుషం చూపెట్టాలని, సీఎం కిరణ్పై ఒత్తిడి తెచ్చి తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలోచర్చ జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.
శ్రీధర్బాబుది పబ్లిసిటీ స్టంట్: కల్వకుంట్ల కవిత
Posted on January 6, 2014
This entry was posted in TELANGANA NEWS, Top Stories.