సీమాంధ్ర పెట్టుబడిదారుడు కావూరి సాంబశివరావుపై కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ‘మాది ఆకలి పోరాటం, సీమాంధ్ర పెట్టుబడిదారులది తిన్నది అరగని పోరాటం’ అని పొన్నం విమర్శించారు. తనకు కేంద్ర మంత్రి పదవి రాలేదనే అక్కసుతోనే కావూరి తెలంగాణ విషయంలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని ‘తెలంగాణ వస్తే రాష్ట్రం అగ్ని గుండం అవుతుంది’ అని అంటున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు జీవిస్తున్నారని, తెలంగాణ వస్తే సీమాంధ్ర ప్రజలకు ఎటువంటి ఢోఖలేదని ఆయన హామీఇచ్చారు.
‘మాది ఆకలి పోరాటం, వాళ్లది అరగని పోరాటం’
Posted on January 6, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.