పాకిస్థాన్ భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని అజ్మీర్దర్గా చీఫ్ జైనుల్ అబేదాన్ ఆగ్రహం వ్యక్తం చేసిన్రు. రజాఫర్వేజ్ అజ్మిర్ దర్గా పర్యటనను తాను బహిష్కరిస్తానని జైనుల్ అబేదాన్ హెచ్చరించారు. ఇద్దరు భారత జవాన్ల తలలను నరికి చంపినందుకు పాకిస్థాన్ భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు
పాక్ ప్రధాని పర్యటనను బహిష్కరించిన అజ్మిర్దర్గా చీఫ్
Posted on March 8, 2013
This entry was posted in NATIONAL NEWS, Top Stories.