మంచిర్యాల బహిరంగ సభలో సీఎం కిరణ్ కు షాక్ ల మీద షాకులు తగిలినయి. ఓ పక్క తెలంగాణ కోసం, తాగునీటి కోసం మహిళలు నిలదీయగా.. మరో పక్క విద్యుత్ సమస్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓదెలు సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్నరు. దీంతో సీఎం కిరణ్ విద్యుత్ సమస్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అవగాహన లేదని అన్నరు. ఇది సీమాంధ్ర సర్కార్ దురంహకారానికి నిదర్శనమని నల్లా ఓదెలు ఆగ్రహం వ్యక్తం చేసిన్రు. దళిత ఎమ్మెల్యేనని కూడా చూడకుండా సీఎం తనను అవమానించారిన్రన్నరు.
నిండు సభలో సీఎంను నిలదీసిన టీఆర్ఎస్, తెలంగాణవాదులు
Posted on April 10, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.