తమ సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్ట్ చనిపోతే కనీసం స్క్రోలింగ్ పెట్టని చానళ్లు కోకొల్లలు. అలాంటిది టీవీ9లో పనిచేస్తూ అకాలమరణం పొందిన న్యూస్ రీడర్ బద్రికి ఆ సంస్థ ఘన నివాళి అర్పించింది. వార్తలు చదివి సేవలందించిన బద్రికి రెండు రోజులు నిరంతరాయంగా ఆయన మరణవార్తను ప్రసారం చేసి టీవీ9 రుణం తీర్చుకుంది. ఇవాళ టీవీ9లో పనిచేసే వారందరూ విజయవాడలో బద్రి అంతిమయాత్రకు వెళ్లేందుకు యాజమాన్యమే వెహికిల్స్ అరేంజ్ చేసింది. ఇంచార్జులకు ఫ్లయిట్ టికెట్ అరేంజ్ చేసింది. రవి సార్ రియల్లీ యు ఆర్ గ్రేట్. నచ్చిన్రు. అలాగే బద్రి ఫ్యామిలీని ఆర్థికంగా ఆదుకుంటారని జర్నలిస్టులు ఆశిస్తున్నరు.
నచ్చినవ్ రవిప్రకాష్
Posted on February 9, 2015
This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.