న్యూఢిల్లీ: తెలంగాణ అంశం ముగిసిన అధ్యాయం కాదని, తెలంగాణ సమస్యపై చర్చలు ఇంకా ముగియలేదని కేంద్రహోంశాఖ మంత్రి సుశీల్కుమార్ షిండే అన్నారు. ఇవాళ ఆయన హోంశాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా తెలంగాణ సమస్యను పరిష్కరించాలని మాకు కూడా ఉంది. కానీ, తెలంగాణపై సంప్రదింపులు ఇంకా కొనసాగుతోన్నాయి. చర్చల ముగింపుకు నిర్దిష్ట గడువేమీలేదు. తెలంగాణ సమస్యపై వేగంగా నిర్ణయం తీసుకోవడం సాధ్యంకాదు.
తెలంగాణ అంశం ఇంకా ముగిసిపోలేదు: షిండే
Posted on February 11, 2013
This entry was posted in NATIONAL NEWS, Top Stories.