జర్నలిస్టుల అక్రిడేషన్లపై ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత స్పష్టత
Posted on February 19, 2015
జర్నలిస్టులకు అక్రిడేషన్లు కల్పించే అంశంపై ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత స్పష్టత వస్తుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ప్రభుత్వ సలహాదారు రమణాచారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా జర్నలిస్టుల హెల్త్ కార్డులు, అక్రిడేషన్కార్డుల మార్గదర్శకాలపై చర్చించారు.
This entry was posted in
MEDIA MUCHATLU,
Top Stories.