ఖమ్మం జిల్లాలో పర్యటనలో ఉన్న సభాపతి నాదెండ్ల మనోహర్కు తెలంగాణ సెగ తగిలింది. ఖమ్మం జిల్లా కేంద్రలో స్థానిక జేఏసీ నేత ఒకరు స్పీకర్ను తెలంగాణపై నిలదీశారు. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందంటూ దాటవేశారు. ఆ సమయంలో స్పీకర్ వెంట ఉన్న డిప్యూటి స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి మౌనంగా ఉన్నారు.
ఖమ్మంలో స్పీకర్కు తెలంగాణ సెగ
Posted on April 1, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.