కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ తెలంగాణ పట్ల శిఖండిగా మారాడని టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. సీమాంధ్రుల డబ్బు సంచులకు ఆజాద్ గులాంగా మారాడని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు, మంత్రులు పదవుల కోసం నోళ్లు మూసుకుంటరో, తెలంగాణ ప్రజల పక్షాన నిలుస్తరో తేల్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆజాద్ శిఖండిలా వ్యవహరిస్తున్నడు: ఈటెల
Posted on January 24, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.